నీటి కుండను ముట్టుకున్న దళిత విద్యార్ధిపై టీచర్ దాడి:విద్యార్ధి మృతి

First Published Aug 17, 2022, 6:51 PM IST

రాజస్థాన్ రాష్ట్రంలోని జలోర్ జిల్లాలోని మంచి నీటి కుండను తాకాడని దళిత విద్యార్ధిని కొట్టడంతో ఆ బాలుడు మరణించాడు. అయితే ఈ ఘటనకు కారణమైన టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

cartoon punch

రాజస్థాన్ రాష్ట్రంలోని జలోర్ జిల్లాలోని మంచి నీటి కుండను తాకాడని దళిత విద్యార్ధిని కొట్టడంతో ఆ బాలుడు మరణించాడు. అయితే ఈ ఘటనకు కారణమైన టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

click me!