ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. మే 27న అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, గువహటి, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కోల్కతా, కోహిమా, లక్నో, న్యూఢిల్లీ, రాయ్పూర్, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం, విజయవాడ, షిమ్లా వంటి నగరాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. అలాగే మే 28న బేలాపూర్, బెంగళూరు, చెన్నై, జైపూర్, జమ్మూ, ముంబై, నాగ్పూర్, పనాజీ, పాట్నా, శ్రీనగర్ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు.