అయితే గతంలో కూడా కలరా, తట్టు, మశూచి వంటి వ్యాధుల ప్రబలినప్పుడు తమిళనాడులోని పలు గ్రామాల్లో మరియమ్మన్, బ్లాక్ మరియమ్మన్, మగలియమ్మన్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారు. ఇప్పుడు కూడా అదే రకంగా విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేయాలని నిర్ణయించారు.
అయితే గతంలో కూడా కలరా, తట్టు, మశూచి వంటి వ్యాధుల ప్రబలినప్పుడు తమిళనాడులోని పలు గ్రామాల్లో మరియమ్మన్, బ్లాక్ మరియమ్మన్, మగలియమ్మన్ విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారు. ఇప్పుడు కూడా అదే రకంగా విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చేయాలని నిర్ణయించారు.