పసుపు.. పసుపు ఎన్నో వ్యాధులను దూరం చేస్తుంది. ఎందుకంటే దీనిలో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి జ్ఞాన దంతాల నొప్పిని చిటికెలో వదిలించగలవు. పసుపు, ఉప్పు, ఆవాలను కలిపి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీనిని జ్ఞాన దంతాలపై అప్లై చేయాలి. కానీ ఈ పేస్ట్ గొంతు లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే పంటి నొప్పి మటుమాయం అవుతుంది.