సాయంత్రం 4 గంటల సమయంలో ఒక గ్లాసు మంచిని తాగండి. ఎందుకంటే లంచ్ చేసిన గంట తర్వాత నీళ్లను ఖచ్చితంగా తాగాలి. కాబట్టి ఈ సమయంలో నీరు తాగడం వల్ల శరీరంలో నీటి కొరత దూరం అవుతుంది. మీకు ఆకలి కూడా తగ్గుతుంది.
అలాగే ఆకలిగా ఉంటే మజ్జిగ లేదా నిమ్మరసాన్ని తాగండి. ద్రవనాన్ని తాగడం వల్ల శరీరంలోని కేలరీల పరిమాణం తగ్గడమే కాకుండా శరీరం డిటాక్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది.
కావాలనుకుంటే ఒక చిన్న కప్పు బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ తాగండి.
అలాగే మీకు ఆకలిగా అనిపిస్తే తక్కువ మొత్తంలో గింజలను తినండి.