నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, దంతక్షయం వంటి సమస్యలు సాధారణంగా మన శరీరంలో కాల్షియం లోపిస్తేనే వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తింటూ ఉండాలి. అయితే వీటిని తిన్నా.. కొందరిలో కాల్షియం లోపం అలాగే ఉంటుంది. దీనికి కారణమేంటో తెలుసా..? ఎముకల నుంచి కాల్షియంను శోషించుకునే కొన్ని ఆహారాలు. వీటి వల్లే మీ శరీరంలో క్యాల్షియం తగ్గుతుంది. ఇది ఎముకలను బలహీనంగా చేస్తుంది. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం పదండి.