ఈ మధ్యకాలంలో చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాల లోపం, వేయించిన ఆహారాలు, కొన్ని ఔషధాలు తీసుకోవడం వల్ల ఈ వ్యాధి మరింత ఎక్కువవుతుంది. డయాబెటీస్ వల్ల నరాలు, కళ్లు, మూత్రపిండాలు, ఇతర అవయవాలు దెబ్బతింటాయి. అందుకే ఇది ప్రమారకరమైన వ్యాధి. వన్స్ ఇది ఒకసారి వచ్చిందంటే జీవితాంతం మీతోనే ఉంటుంది. మధుమేహంతో సంబంధం ఉన్న సమస్యలన్నీ మిమ్మల్ని జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మధుమేహుల శరీరంలో ఇన్సులిన్ సరైన మొత్తంలో ఉత్పత్తి కాదు. దీనివల్లే ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే కొన్ని రకాల కూరగాయలను, ఇతర ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. అవేంటంటే..