ఇక బ్రాహ్మణులు నిత్యం దైవ సేవలో ఉంటారు కాబట్టి వీరి ఎటువంటి మసాలా పదార్థాలను తినరు. మరీ ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి పదార్థాలను కూడా అస్సలు తినరు. నిజానికి వాటిని ఇంట్లోకి తీసుకొని రారు. స్మార్తులు, అయ్యర్, అయ్యంగార్ కుటుంబాలలో ఇప్పటికీ ఉల్లి, వెల్లులి వాడరు.