పానీపూరీ వాటర్ లో కలిపే అన్ని పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేసేవే. జీలకర్ర, చింతపండు, పుదీనా, మంచినీళ్లతో కలిపి పానీపూరీ వాటర్ ను తయారుచేస్తారు. ఇకపోతే ఈ వాటలో ఉప్పును మోతాదుకు మించి వేస్తే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచే జరుగుతుంది. కాగా ఈ వాటర్ ఇంట్లోనే తయారు చేస్తేనే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ప్రస్తుతం పానీపూరీ వాటర్ లో వివిధ రకాల మసాలాలతో రెడీ టూ మిక్స్ లాగా తయారు చేస్తేస్తున్నారు. జీలకర్ర, ఎండు మామిడి ముక్కలు, రాళ్ల ఉప్పుడు, బ్లాక్ సాల్ట్ , నల్ల మిరియాలు, ఎండు అల్లం, సిట్రిక్ యాసిడ్, చింతపండు వంటివి మసాలాలు వేసి ఈ వాటర్ ను తయారుచేస్తున్నారు. ఇకపోతే ఈ నీరు మరింత రుచికరంగా మారడానికి ఉప్పును ఎక్కువగా వేస్తున్నారు. ఇది ఆరోగ్యనికి ఏమాత్రం మంచిది కాదు.