మూడు ముళ్ల ప్రాముఖ్యత
రక్షా బంధన్ అంటే కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదు. ఇది ప్రేమ, రక్షణ, తోబుట్టువుల మధ్య విడదీయలేని బంధాన్ని తెలుపుతుంది. అయితే రాఖీని కట్టేటప్పుడు మూడు ముళ్లను వేయడం వెనుక బలమైన కారణముంది. ఈ మూడు ముళ్లు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల.. త్రిమూర్తులకు ప్రతీకగా నమ్ముతారు. సృష్టి, సంరక్షణ, వినాశనం అనేవి జీవిత శాశ్వత చక్రం.