విటమిన్ ఎ అధికంగా తీసుకున్నా
మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో ఒకటి విటమిన్ ఎ ఒకటి. ఇది తాజా పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. పసుపు, ఎరుపు నారింజ పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అయితే కొంతమంది విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడంతో పాటుగా విటమిన్ ఎ సప్లిమెంట్లను కూడా తీసుకుంటుంటారు. కానీ వీటిని తీసుకోవడం వల్ల కాలెయ వ్యాధి వస్తుంది. అందుకే విటమిన్ ఎ సప్లిమెంట్లను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.