భారత దేశంలో 180 మిలియన్లకు పైగా ప్రజలు ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెండు రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ సమస్యల వల్ల విపరీతమైన కీళ్ల నొప్పులు వస్తాయి.
ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, వాపుతో జీవించడం చాలా కష్టం. వీటివల్ల రోజు వారి పనులను కూడా చేసుకోలేరు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని ఆహారాలు కీళ్ల నొప్పులను, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే..