పెరుగుకు బదులుగా మజ్జిగను తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. పెరుగులో కొద్దిమొత్తంలో మిరియాల పౌడర్, ఉప్పు, జీలకర్రను మిక్స్ చేసి తాగితే Digestive system మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నిత్యం తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎముకలు బలంగా మరుతాయి. వెయిట్ లాస్ అవుతారు. శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ కరుగుతుంది.