మొదటి రిపబ్లిక్ డే ఎక్కడ చేశారు..?
1950 జనవరి 26న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకల సందర్భంగా భారత రాజ్యాంగం అధికారికంగా అమలులోకి వచ్చింది. మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్ ఐరన్ కట్టే ఇండియా గేట్ వద్ద నిర్వహించారు.
ముఖ్య అతిథులు...
ప్రతి గణతంత్ర దినోత్సవానికి ఓ విదేశీ దేశాధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఒక సంప్రదాయంగా ఉంది. 1950లో ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో గణతంత్ర దినోత్సవానికి తొలి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతీ సంవత్సరం ఈ అతిథుల ఎంపిక దేశ విదేశాంగ విధానానికి ప్రతిబింబంగా ఉంటుంది.