ఈ మజ్జిగను ఈజీగా తయారు చేసుకోవచ్చు. మసాలా చాచ్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలంటే.. 1 కప్పు సాదా పెరుగు, 1 పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు, కరివేపాకు, జీరా పొడి, నల్ల ఉప్పు, చాట్ మసాలా తీసుకోవాలి.
వీటన్నింటినీ మిక్సీలో వేసి బాగా తిప్పండి. దీనికి ఒక కప్పు నీరు చేర్చి మళ్లీ మిక్సీ వేసి.. ఈ మిశ్రమాన్ని చల్లబరచడానికి ఫ్రిజ్ లో పెట్టి...తరువాత తాగండి.