పసుపు
భారతీయ వంటకాల్లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఉండే కర్కుమిన్ అనే కంటెంట్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయగపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం పచ్చి పసుపు పొడిని తీసుకుని గ్లాస్ పాలలో మిక్స్ చేసి తాగాలి. ఈ పాలను తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటుగా జ్వరం, దగ్గు, జలుబు, గొంతు వాపు, గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.