వైజాగ్ నుంచి సింహాచలం వెళ్లే వాళ్లు ఈ ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి..!
First Published Nov 24, 2021, 2:39 PM ISTవైజాగ్ (Vizag) నుండి సింహాచలం (Simhachalam) వెళ్లే మార్గం మధ్యలో అనేక సందర్శక ప్రదేశాలు ఉన్నాయి. ఇవి పర్యాటక ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అందులో తప్పక చూడవలసిన కొన్ని సందర్శక ప్రదేశాలు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, రిషికొండ బీచ్, లక్ష్మీ దేవి ఆలయం, సింహవల్లి తాయారు ఆలయం, బొజ్జనకొండ బుద్ధుని స్థూపం. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా వైజాగ్ నుండి సింహాచలం వెళ్లే మార్గం మధ్యలోని సందర్శన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..