శనగపిండి, పసుపు మరియు చక్కెర: రెండు స్పూన్స్ సెనగపిండి, చిటికెడు పసుపు (Turmeric), ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మం తెల్లబడుటకు, మచ్చలను తగ్గించుటకు పనిచేస్తుంది.