మెరిసే చర్మం కోసం.. మూడు టేబుల్ స్పూన్ల శెనగ పిండిని తీసుకుని అందులో అర టీస్పూన్ పసుపుని వేసి, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే.. మీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.