దంతాల నష్టాన్ని నివారిస్తుంది
సరిగ్గా పళ్లు తోముకోవడం వల్ల దంతాల ఫలకం, బ్యాక్టీరియా తొలగిపోతాయి. దీంతో దంత క్షయం, చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. దీంతో దంత నష్టం జరిగే అవకాశం కూడా ఉండదు. అందుకే ప్రతి రోజూ రెండు సార్లు పళ్లు తోముకోండి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది.