శ్వాసకోశ వ్యాధులు
ప్రస్తుత కాలంలో శ్వాసకోస వ్యాధుల సంఖ్య బాగా పెరిగిపోయింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) నివేదిక ప్రకారం.. భారతదేశంలో 2020లో శ్వాసకోశ వ్యాధులతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. న్యుమోనియా, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల కారణంగా దాదాపు 1,81,160 మంది చనిపోయారు.