అలాగే జలుబుతో బాధపడేవారు అల్లం టీ తాగటం వల్ల మంచి ఒక ఉపశమనం లభిస్తుంది. అల్లం లోని ప్రత్యేక గుణాలు జలుబు, దగ్గు ని తగ్గిస్తుంది. లేదంటే వేడి నీటిలో నిమ్మరసం, తేనే కలిపి చివరిగా కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించి ఆ హెర్బల్ టీ తాగినా కూడా గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.