పురుగుమందులను తొలగించడానికి సహాయపడుతుంది
మామిడి పండ్లను పండించడానికి ఎన్నో రకాల పురుగు మందులను వాడుతారు. ఈ రసాయనాలు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలిగిస్తాయి. తలనొప్పి, మలబద్ధకం, ఇతర సమస్యలను కలిగిస్తాయి. ఈ రసాయనాలు చాలా ప్రమాదకరం. చర్మం, కళ్లు, శ్వాసనాళానికి చికాకును కలిగిస్తాయ. అలాగే అలెర్జీలను కలిగిస్తాయి. వీటన్నింటిని నివారించాలంటే.. మామిడి పండ్లను నీటిలో నానబెట్టాలి.