2. డయాబెటిస్ ఉన్నవారు చక్కెర లేదా చక్కెరతో తయారైన పదార్థాలను తినడం మానుకోండి. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాలను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
3. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాసనాలు వేయాలి. క్లోమగ్రంథిని ఆరోగ్యంగా ఉంచడం వల్ల శరీరంలో ఇన్సులిన్ పరిమాణం సరిగ్గా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఇందుకోసం మీరు రాత్రి భోజనం చేసిన తర్వాత వజ్రాసనం చేయండి.