ప్రస్తుత కాలంలో చాలా మంది కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. కడుపు ఉబ్బరానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ చాలా మందికి ఈ సమస్య హెవీగా తిన్న, త్వరగా తిన్నా, ఉప్పుగా ఉండే ఆహారాన్ని తిన్నా వస్తుంది. మీ గట్ లో వాయువు ఏర్పడటం, అసమతుల్య పేగు బ్యాక్టీరియా, పుండ్లు, మలబద్ధకం, పరాన్నజీవి ఇన్ఫెక్షన్లతో సహా అనేక అంశాలు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అయితే కొన్ని మూలికలతో ఈ ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..?