రోగనిరోధక వ్యవస్థ బలోపేతం
పచ్చి పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పసుపు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో పసుపు పొడిని కలపండి. ఈ పసుపు ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలను రాకుండా చేస్తుంది.