ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఫోన్లు, కంప్యూటర్ లతో కాలం గడిపేస్తూన్నారు. మరి ఇన్నిన్ని గంటల పాటు.. పోన్లు, ట్యాబ్ లు, కంప్యూటర్లు చూస్తూ ఉంటే..కళ్లు ఆరోగ్యంగా ఉండగలవా..? చాలా చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది. ఫలితంగా.. కళ్ల జోళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. మరి, అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే.. మనం ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుందట. మరి ఆ డ్రై ఫ్రూట్స్ ఏంటో ఓసారి చూద్దాం..