
గోధుమ గడ్డి.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతోంది. మీరు కూడా అక్కడా ఇక్కడా వినే ఉంటారు. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు.
గోధుమ గడ్డి.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతోంది. మీరు కూడా అక్కడా ఇక్కడా వినే ఉంటారు. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు.
అయితే గోధుమ గడ్డి మనకు పొడి, టాబ్లెట్ రూపంలోనూ లభిస్తున్నది. కానీ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెబుతున్నది. గోధుమ గడ్డిని ఇంట్లోనే కుండీలో పెంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు దాన్ని కోసి జ్యూస్ తీసుకుని రోజూ తాగవచ్చు. దీన్ని నిత్యం 30 ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగితే చాలు, ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే గోధుమ గడ్డి జ్యూస్ను రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే గోధుమ గడ్డి మనకు పొడి, టాబ్లెట్ రూపంలోనూ లభిస్తున్నది. కానీ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెబుతున్నది. గోధుమ గడ్డిని ఇంట్లోనే కుండీలో పెంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు దాన్ని కోసి జ్యూస్ తీసుకుని రోజూ తాగవచ్చు. దీన్ని నిత్యం 30 ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగితే చాలు, ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే గోధుమ గడ్డి జ్యూస్ను రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గోధుమ గడ్డిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో కొంత ఆహారం తిన్నా చాలు, ఎక్కువ సేపు వరకు ఆకలి వేయదు. దీని వల్ల బరువు తగ్గుతారు. అదేవిధంగా అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు పోతాయి.
1. గోధుమ గడ్డిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో కొంత ఆహారం తిన్నా చాలు, ఎక్కువ సేపు వరకు ఆకలి వేయదు. దీని వల్ల బరువు తగ్గుతారు. అదేవిధంగా అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు పోతాయి.
2. కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్ను తాగవచ్చు.
2. కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్ను తాగవచ్చు.
5. ప్రేగులు, జీర్ణాశయంలో అల్సర్లు ఉన్న వారు గోధుమ గడ్డి జ్యూస్ను తాగితే మంచిది. ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. గోధుమగడ్డిలో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక గోధుమ గడ్డి జ్యూస్ను తాగితే దాంతో క్లోరోఫిల్ శరీరంలోకి చేరి తద్వారా రక్తం పెరుగుతుంది. అనీమియా రాకుండా ఉంటుంది. మహిళలకు ముఖ్యంగా ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
5. ప్రేగులు, జీర్ణాశయంలో అల్సర్లు ఉన్న వారు గోధుమ గడ్డి జ్యూస్ను తాగితే మంచిది. ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. గోధుమగడ్డిలో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక గోధుమ గడ్డి జ్యూస్ను తాగితే దాంతో క్లోరోఫిల్ శరీరంలోకి చేరి తద్వారా రక్తం పెరుగుతుంది. అనీమియా రాకుండా ఉంటుంది. మహిళలకు ముఖ్యంగా ఇది ఎంతగానో మేలు చేస్తుంది.