దృష్టి నష్టం, మూత్రపిండాల వ్యాధి వంటి తీవ్ర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అయితే కరివేపాకుని ఆహారంగా చేసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది అని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. కరివేపాకులో విటమిన్లు, బీటా, కెరోటిన్ మరియు కార్బజోల్, ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.