పెరుగు, ఎండుద్రాక్ష కాల్షియం లోపాన్ని పోగొడుతుంది
పెరుగు, ఎండుద్రాక్ష రెండింటిలోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మీ శరీరంలో కాల్షియం మొత్తం పెరుగుతుంది. ఎండుద్రాక్ష, పెరుగులో ఉండే కాల్షియం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇవి ఎముకల సాంద్రతను పెంచి ఎముకలను బలోపేతం చేస్తాయి.