పూణేలో స్పెషల్ హైటెక్ లెవల్ లో 35 ఎకరాల్లో ఈ పాలతో ఓ డెయిరీ ఫామ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అంబానీ ఫ్యామిలీకి పాలు చేరతాయి. ఈ ఆవులు.. మామూలు వాటర్ తాగవు. ఆర్ఓ వాటర్ మాత్రమే తాగుతాయట. అవి తినే ఫుడ్ కూడా చాలా స్పెషలే. అందుకే.. వీటి పాలు కూడా సాధారణంగా ఉండవు. ఒక్కో ఆవు రోజుకి కనీసం 25 లీటర్ల పాలు ఇవ్వగలదట.
అంబానీ కుటుంబంతో పాటు సచిన్ టెండుల్కర్, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీస్ కూడా ఇవే పాలను వాడతారట. వీటి ధర కూడా.. ఎక్కువగా ఉంటుందని సమాచారం.