ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు?
మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్ తో ఇంజెక్ట్ చేస్తారు. ఇది ఎసిటిలిన్ వాయువును రిలీజ్ చేస్తుంది. ఇది మామిడి పండ్లు త్వరగా పండేలా చేస్తుంది. కానీ ఇలాంటి మామిడి పండ్లను తింటే చర్మపు చికాకు, శ్వాసకోశ సమస్యలు, జీర్ణశయాంతర సమస్యలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు పండ్ల వ్యాపారులు 'ఇథిలీన్ ట్రీట్ మెంట్ 'ను కూడా ఉపయోగిస్తారు. దీనిలో పండ్లను ఇథిలీన్ వాయువును ఉపయోగించి పండ్లు త్వరగా పండేలా చేస్తారు.