పండ్లను రోజూ తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లను తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే ఎన్నో రోగాల ముప్పు కూడా తగ్గుతుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది అజీర్థి సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో రోజూ సతమతమయ్యేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ సమస్యలు మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మంచిదని చెప్తుంటారు. కొన్ని పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.