వ్యాయామం చేసి కండరాల నొప్పితో బాధపడుతున్న సమయంలో ట్యాబ్లెట్స్ కి బదులు అల్లం, పసుపు తీసుకునేదానినని.. దాని వ్లల.. ఆ నొప్పి నుంచి బయటపడగలిగే దానిని ఆమె చెప్పారు. యాపిల్ సైడర్ వెనిగర్, మెంతులు, పసుపు, అల్లం కలయికతో తయారు చేసిన డ్రింక్ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓసారి చూద్దాం..