జీర్ణ సమస్యలు..
ఆహారాలలో ఎక్కువగా పసుపు పొడిని జోడించడం వల్ల విరేచనాలు, అజీర్ణం, గుండెల్లో మంట, మలబద్ధకం, గ్యాస్, వికారం వంటి జీర్ణ రుగ్మతలు వస్తాయి.
కాలేయం దెబ్బతింటుంది అధికంగా పసుపు తినడం వల్ల కాలేయంపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది, ఇది కాలేయంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. పసుపు చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, దానిలో ఉండే కర్కుమిన్ చర్మంపై ప్రతికూల ప్రతిచర్యలకు కారణమవుతుంది.