నిజానికి పరగడుపున పండ్లను తినడం అంత మంచిది కాదని చెబుతుంటారు. కానీ, కొన్ని పండ్లను మాత్రం పరగడుపున తినవచ్చట.ఈ పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది రోజు ప్రారంభించడానికి కూడా మంచి మార్గం. అందుకే పండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. రోజంతా మీకు కావలసిన శక్తిని మరియు విటమిన్లను కూడా అందిస్తుంది.