సోషల్ మీడియా వచ్చిన తరువాత సామాన్యులకు.. సెలబ్రిటీలకు దూరం తగ్గిపోయింది. నెట్టింట్లో ఏమున్నా తమ భావాలు వ్యక్తం చేసుకుంటున్నారు. తిట్టాలన్నా.. పొగడాలన్నా.. సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు సెలబ్రిటీల పర్సనల్ విషయాలు.. పంచుకోవడం కోసం కూడా సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. తాజాగా జాన్వీ కపూర్ కు సంభందించిన ఓ విషయం వైరల్ అవుతోంది.