అయినప్పటికీ కృష్ణ పేరిట చాలా ఆస్తి ఉందట. పద్మాలయ స్టూడియోతో పాటు ఆయన స్థిర, చర ఆస్తుల విలువ నాలుగు వందల కోట్లకు పైమాటేనట. ఈ మొత్తాన్ని కృష్ణ కొడుకులకు రాయకుండా మనవళ్లు, మనవరాళ్లకు రాశారట. కృష్ణ వీలునామాలో ఆస్తి మొత్తం కొడుకులకు పుట్టిన పిల్లలకు రాసేశారనేది టాలీవుడ్ టాక్. కూతుళ్ళకు కట్న కానుకల రూపంలో ముందుగానే ఇచ్చారట.