ఇద్దరు హీరోలతో పాటు నటి మృణాళిని రవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటింది. ఇదిలా ఉండగా విశాల్, ఆర్య శత్రువులుగా నటించిన ఎనిమి చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఎనిమి నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.