అల్లు అర్జున్ వివాదం పై విజయశాంతి ఫైర్.. రాములమ్మ రంగంలోకి దిగింది ఎవరి వైపు.. ?

Published : Dec 24, 2024, 09:00 PM IST

అల్లుఅర్జున్ వివాదం ముదిరి పాకానపడుతోంది. ఇది పొలిటికల్ గేమ్ గా మారిపోయింది. దాంతో పొలిటీషియన్స్ మధ్య మాటల యుద్దం స్టార్ట్ అయ్యింది. ఈక్రమంలో ఈ వివాదంపై స్పాందించింది.. మాజీ  హీరోయిన్.. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి. 

PREV
15
అల్లు అర్జున్ వివాదం పై విజయశాంతి ఫైర్.. రాములమ్మ రంగంలోకి దిగింది ఎవరి వైపు.. ?

అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ వివాదం ట్రాక్ తప్పి పొలిటికల్ వార్ గా మారిపోయింది. ఈ విషయంలో సినిమా వాళ్లు మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు. కాని తెలంగాణాలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై ప్రెస్ మీట్ పెట్టడంతో అల్లు అర్జున్ కు అది మైనస్ అయ్యింది.

Also Read: రేవంత్ రెడ్డి దగ్గరరే తేల్చుకుంటాం.. రంగంలోకి దిల్ రాజు

25

 దాంతో వివాదంఇంకాస్త పెరిగి పొలిటీషియన్స్ రంగంలోకి దిగారు. వరుసగా వారు స్పందిసతూ.. జనాలకు రెచ్చగొడుతూ.. వివాదాన్ని మిరంతపెరంచే పరనయత్నంచేస్తున్నారు. ఇక మరికొంత మంది మాతమరం తమ అభిప్రాయాలు మాత్రమే వెల్లడిస్తున్నారు. ఈక్రమంలో రీసెంట్ గా ఈ ఇష్యూపై  ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. 

Also Read: గ్యాంగ్ లీడర్ మూవీకి చిరంజీవి కంటే ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

35
politician vijayashanti

సోషల్ మీడియా దీనికి సంబంధించిన   వరుసగా పోస్టులు పెట్టారామె. ఇంతకీ విజయశాంతి ఈ పోస్ట్ లో ఏం రాసుకోచ్చిందంటే... ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. అయితే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల పరిణామాలు, ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేగాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 

Also Read: మళ్లీ బుక్కైన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న, న్యూ ఇయర్ వెకేషన్ కు వెళ్తున్నారా..?

45

ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అట్లా కాక మల్లా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక సంఘటనను బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశంల తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బీజేపీ నేతల ప్రకటనలు కనబడుతున్నవి. 

Also Read: సుకుమార్ ను బండ బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పుష్ప2 లో అల్లు అర్జున్ సీన్ పై అభ్యంతరం..

55

సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణ చెయ్యడం గర్హనీయం. ఇదంతా, అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావలసిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరం అన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలన చేయాలి. సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి. హర హర మహాదేవ్. జై తెలంగాణ’ అని ఎక్స్ అకౌంట్ లో రాసుకోచ్చారు. ఇక ఇప్పుడు ఈ పస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Read more Photos on
click me!

Recommended Stories