విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీ కొడుకులుగా నటిస్తున్నారు. కథలో ఒక సందర్భం నుంచి వీరిద్దరూ శత్రువులుగా మారబోతున్నట్లు టీజర్ లో చూపించారు. దీనితో కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య పోటాపోటీ సన్నివేశాలు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠ నెలకొంది. త్వరలో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండడంతో ప్రచార కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి.