2024 టాలీవుడ్ కి సంచలనాలు, వివాదాల సంవత్సరంగా మారింది. కల్కి, హనుమాన్, పుష్ప 2 లాంటి చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టాయి. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడంతో ఇండస్ట్రీలో తీవ్ర వివాదాలు మొదలయ్యాయి. దీనికంతటికీ కారణం ఏంటి అనే అంశంపై వేణు స్వామి తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.