కానీ ఇటీవల వేణు స్వామి చెప్పిన జాతకాలన్నీ రాంగ్ అయ్యాయి. గత ఎన్నికల ఫలితాలు, కల్కి చిత్ర రిజల్ట్ ఇలా చాలా అంశాల్లో వేణు స్వామి చెప్పిన జాతకం జరగలేదు. ఎన్నికల తర్వాత వేణు స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఇకపై తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పనని అన్నారు. కానీ శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం జరిగినప్పుడు బోర్డుపై మరోసారి లెక్కలతో సిద్ధం అయ్యారు.