అప్పుడే యష్ (Yash) రావటంతో సులోచన భర్త యష్ కు మర్యాద చేస్తూ తన వైపు తీసుకొని వెళ్తాడు. దానికి కూడా మాలిని కాస్త వెటకారం చేస్తూ ఉంటుంది. మాలిని (Maalini) వాళ్ళు కూడా అమ్మవారికి.. మంచి జరగాలని దండం పెట్టుకుంటుంది. ఇక తరువాయి భాగంలో వేద, యష్ పూజలో జంట గా కూర్చుంటారు.