మరొకవైపు దేవయాని, గౌతమ్(Gautham)ని పిలిచి రిషి యోగక్షేమాల గురించి అడుగుతుంది. అప్పుడు గౌతమ్, దేవయానికి(devayani)స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతాడు. ఇంతలోనే గౌతమ్ కి ఫోన్ రావడంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు. మరోవైపు రిషి, జగతి కి ఒక పని చెబుతాడు. ఇంతలో వసు అక్కడికి వచ్చి మినిష్టర్ గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడు రిషి వసుతో మాట్లాడకుండా జగతి తో మాట్లాడతాడు.