అందుకు తగ్గట్టుగానే వనిత తనయుడు శ్రీహరి హీరోగా తెరంగేట్రం చేయనుండగా, దర్శకుడు ప్రభుసాలమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.