అంటే తాను పిల్లని కనేందుకు సిద్దంగానే ఉన్నానని ఉపాసన చెప్పకనే చెప్పింది. కానీ ఉపాసన అడిగిన ప్రశ్న, సద్గురు సమాధానం విని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంతే కాదు ఫేక్ న్యూస్ వైరల్ చేయడం మొదలు పెట్టారు. పాపులేషన్ పెరిగిపోతోంది కాబట్టి రాంచరణ్, ఉపాసన పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్నారు అంటూ అసత్య ప్రచారం మొదలు పెట్టారు.