ఈరోజు ఎపిసోడ్ లో గాయత్రి(gayathtri)దగ్గరికి లాస్య, భాగ్య ఇద్దరు వెళ్లి తులసి నష్టపోయిన 20 లక్షల డబ్బుకి అంకిత షూరిటీ సంతకం పెట్టింది అనడంతో గాయత్రీ రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు లాస్య, లాస్య ఇద్దరు తులసి(tulasi) గురించి లేనిపోని మాటలు అన్నీ చెప్పి గాయత్రి ఇంకా రెచ్చగొడతారు. మరొకవైపు పరంధామయ్య దంపతులు, దివ్య, అంకితలు ఒకచోట కూర్చొని ఉంటారు.