చిరంజీవి, ఎన్టీఆర్ లను కలిసిన తెలంగాణ మంత్రి పువ్వాడ... సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
First Published Jul 5, 2021, 2:37 PM IST
తెలంగాణా రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ చిరంజీవి, ఎన్టీఆర్ లను తమ తమ నివాసాలలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పువ్వాడ అజయ్ కుమార్ కుమారుడైన నయన్ పువ్వాడ బర్త్ డే నేపథ్యంలో చిరంజీవి, ఎన్టీఆర్ లను వీరు కలిసినట్లు తెలుస్తుంది.