అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం సిరివెన్నెల పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. Allu Arjun, మహేష్ బాబు, బాలకృష్ణ, నాగార్జున లాంటి ప్రముఖులంతా సిరివెన్నెలకు నివాళులర్పించారు. సిరివెన్నెల పార్థివదేహం వద్దే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఉన్నారు.